రష్మీ, రష్మీ పూర్తి పేరు రేష్మి గౌతమ్ జబర్దస్త్ ప్రోగ్రాం కి యాంకరింగ్ చేస్తున్న రష్మి గౌతమ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. కేవలం రష్మీ కోసమే జబర్దస్త్ ప్రోగ్రామ్ ఎంతో మంది చుస్తునారు అంటే అతిషయోక్తి కాదు, అంత క్రేజ్ రేష్మి కి ఉంది. ఇక రేష్మి పర్సనల్ విషయానికి వస్తే, తల్లి మమతా గౌతమ్ ఒడిస్సా రాష్టానికి చెందినది, తండ్రి రామ్ గౌతమ్ ఉత్తర్ ప్రదేశ్ కి చెందినవాడు. రష్మీ తల్లి ఒక ఒక రిటైర్డ్ స్కూల్ టీచర్రే., రష్మి తల్లి తండ్రి లవ్ మ్యారేజ. అయితే రేష్మికి 12 సంవత్సరాలు వయసున్నప్పుడు కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల రేష్మి తల్లిదండ్రులు ఇద్దరు విడిపోయారు. రేష్మి ఒక మిడిల్ క్లాస్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినది రేష్మి తల్లిదండ్రులు విడిపోయాక విశాఖపట్నంలోని తాత గారి దగ్గర పెరిగింది. రేష్మితోపాటు రేష్మి పిన్ని పిల్లలు కూడా రేష్మి తో పాటు వారి తాత గారి ఇంటి దగ్గర కలిసి పెరిగారు. రేష్మి తన స్కూలింగ్ అంత వైజాగ్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కంప్లీట్ చేసింది . రష్మీకి చదువు మీద అంత శ్రద్ధ ఉండేది కాదు. రేష్మి తన గ్రాడ్యుయేషన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివింది ఆర్ట్స్, ఫుడ్ ...
పోస్ట్లు
దంతాలు పచ్చగా ఉన్నాయా???తెల్లగా మారాలంటే???
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
దంతాలు పచ్చగా ఉన్నాయా???తెల్లగా మారాలంటే ??? దంతాలు పచ్చగా ఉన్నాయి తెల్లగా మారాలా ?? దంతాలు : అనేక కారణాల వల్ల దంతాలు నిస్తేజంగా మారతాయి. అలాగే దంతాలు ప్రకాశవంతమైన తెల్లని మెరుపును కోల్పోతాయి. దంతాలను తెల్లగా మార్చడానికి అందరి ఇళ్ళలోనూ సులువుగా లభించే బేకింగ్ సోడాని ఉపయోగిస్తే అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. బేకింగ్ సోడా : బేకింగ్ సోడా ని సోడియం బైకార్బోనేట్ లేదా బైకార్బోనేట్ ఆఫ్ సోడా అని కూడా పిలుస్తారు. ఇది ఒక ప్రసిద్ధ బేకింగ్ పదార్ధం. బేకింగ్ సోడాని బ్రెడ్, కేకులు, మఫిన్లు మరియు కుకీల వంటి ఆహార పదార్థాలకులకు తేలికపాటి మరియు మెత్తటి ఆకృతిని ఇవ్వడానికి ఉపయోగిస్తారు.అంటే బేకింగ్ సోడా వెనిగర్ లేదా నిమ్మరసం వంటి ఆమ్లంతో చర్యను జరిపి కార్బన్ డయాక్సైడ్ ని ఉత్పత్తి చేసి పిండిని పెంచుతుంది. బేకింగ్ సోడా కేవలం వంటలకే కాకుండా అనేక రకాల ఉపయోగాలను కలిగి ఉంది.వాటిలో ముఖ్యంగా దంతాలను తెల్ల పరచడం. దంతాలు తెల్లగా మెరవాలంటే : ఒక చిన్న గిన్నెలో ఒక చెంచాడు బేకింగ్ సోడా లేదా వంట సోడాని తీసుకుని దాంట్లో రెండు న...
పెరుగులో దేనిని కలిపి తింటే శరీరానికి తక్షణ శక్తి వస్తుందో మీకు తెలుసా ???
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
పెరుగులో దేనిని కలిపి తింటే శరీరానికి తక్షణ శక్తి వస్తుంది ? పెరుగులో కొద్దిగా చక్కెరను కలిపి తింటే శరీరానికి వెంటనే శక్తి లభిస్తుంది. విటమిన్లు మరియు మినరల్స్ సమృద్ధిగా ఉన్న పెరుగు శక్తిని కలిగిస్తుంది. పెరుగు యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది మరియు చక్కెర మన ఆహారంలో శక్తిని మనకు అందిస్తుంది. అంతేకాకుండా పెరుగును ప్రతిరోజూ తీసుకోవడం వలన పెరుగులో ఉండే కాల్షియం ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది. అలాగే పెరుగు ఆందోళనను తగ్గిస్తుంది మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అయితే జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు అంటే అజీర్ణం మొదలైన సమస్యలు ఉన్నవారు రాత్రి పూట పెరుగును తినకూడదు.రాత్రిపూట పెరుగు తినడం మంచిది కాదని ఆయుర్వేదం లో తెలుపబడింది ఎందుకంటే రాత్రివేళ పెరుగు శ్లేష్మ అభివృద్ధికి దారితీస్తుంది. అయితే పెరుగును తినకుండా ఉండలేనివారు అందుకు బదులుగా మజ్జిగను వాడుకోవచ్చు. పైన ఉన్న ప్రశ్న ని వీడియో రూపంలో చూడడానికి కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి https://youtu.be/oXO2t5u1dR4 మరిన్ని ఆసక్తికరమైన ప్రశ్నల కోసం యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా ...
మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఏ ఆహార పదార్థాలను తీసుకోవాలి ???
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఏ ఆహార పదార్థాలను తీసుకోవాలి ??? ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అందరిలోనూ మానసిక వత్తిడి సర్వసధారణమైన విషయంగా మారింది. శారీరక శ్రమ తగ్గిపోవడం, పని వత్తిడి, మారిన ఆహారపు అలవాట్లు వల్ల మానసిక వత్తిడి, ఆందోళన బారిన పడే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కొన్ని ఆహార పదార్థాల్లో ఉండే కొన్ని రకాల పోషకాలు మానసిక ఒత్తిడిని ఆందోళనని అదుపులో ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. సహజ మార్గాల్లో మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచేందుకు కొన్ని ఆహారపదార్థాలు కృషి చేస్తాయి.ముఖ్యంగా మానసిక ఒత్తిడికి గురి అయినప్పుడు మెగ్నీషియం స్థాయిలు క్షీణించవచ్చు కాబట్టి మెగ్నీషియం అధికంగా లభించే చిక్కుడుకాయలు,ఆకుకూరలు వంటివి క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. దీంతోపాటు కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ,టీ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే కాఫీ మరియు టీ లను మితంగా తీసుకోవడం చాలా మందికి ఆరోగ్యకరమైనది అయినప్పటికీ, అతిగా టీ మరియు కాఫీ తాగడం వల్ల వాటిలో ఉండే కెఫీన్ ఆందోళన, తలనొప్పి, జీర్ణ సమస్యలు...
భారతదేశంలో ఫ్రైడ్ రైస్ మరియు నూడుల్స్ ని నైవేద్యంగా సమర్పించే కాళీ దేవాలయం ఉందని మీకు తెలుసా ?
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
భారతదేశంలో ఫ్రైడ్ రైస్ మరియు నూడుల్స్ ని నైవేద్యంగా సమర్పించే కాళీ దేవాలయం ఉందని మీకు తెలుసా ? వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలోని తంగ్రా లో ఉన్న చైనీస్ కాళీ దేవాలయం లో భక్తులు అమ్మవారిని ప్రసన్నం చేసుకోడానికి నూడుల్స్ మరియు ఫ్రైడ్ రైస్ నైవేద్యంగా సమర్పిస్తారు. పురాణాల ప్రకారం ఈ ఆలయంలో ప్రార్థన చేసి ఫ్రైడ్ రైస్ మరియు నూడిల్స్ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన అనారోగ్యంతో ఉన్న ఒక చైనీస్ యువకుడికి ఆరోగ్యం చేకూరడంతో అప్పటినుంచి ఇక్కడికి వచ్చే భక్తులు అమ్మవారికి ఫ్రైడ్ రైస్ మరియు నూడుల్స్ ని నైవేద్యంగా సమర్పించడం మొదలుపెట్టారు. VIDEO LINK TO ABOVE DISPLAYED DATA మరిన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు కోసం నా యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా చూడండి
భారతదేశంలో భారతీయులకే అనుమతి లేని బీచ్ లా??? 🤔🤔 ఎక్కడున్నాయో మీకు తెలుసా ?
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
భారతదేశంలో భారతీయులకే అనుమతి లేని బీచ్ లా 🤔🤔 ఎక్కడున్నాయో మీకు తెలుసా ? భారతీయ తీరప్రాంతం 7,517 కి.మీ.ల పొడవును కలిగి ఉంది మరియు అనేక సుందరమైన బీచ్లకు నిలయంగా ఉంది. గోవా భారతదేశంలోని వెస్ట్ కోస్ట్లో అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది మరియు దాని సుందరమైన బీచ్ల వల్ల మాత్రమే కాదు, దాని ఉష్ణమండల వాతావరణం మరియు దాని గొప్ప పోర్చుగీస్ వారసత్వం కారణంగా కూడా, గోవా ప్రసిద్ధి చెందింది. కొంకణ్ కోస్ట్ బెల్ట్లో నెలకొని ఉన్న గోవా 100 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న తీరప్రాంతాన్ని కలిగి ఉంది మరియు ఏడాది పొడవునా దేశం లోపల మరియు వెలుపల నుండి మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షిస్తుంది అయితే గోవా లో కొన్ని బీచ్ లలో ఉదాహరణకి అంజనా బీచ్ వంటి బీచ్ లలో మాత్రం విదేశీయులకు ఇబ్బంది కలిగిస్తారని భావించి భారతీయులను అనుమతించరు. కేవలం విదేశీయులను మాత్రమే అనుమతిస్తారు భారతీయులను అనుమతించరు. మరిన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు కోసం నా యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా చూడండి https://youtube.com/c/srikaruna
షాంపూలో కేవలం దీనిని కలిపితే తెల్ల జుట్టు నల్లగా మారిపోతుందా ???
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
షాంపూలో కేవలం దీనిని కలిపితే తెల్ల జుట్టు నల్లగా మారిపోతుందా ??? సాధారణంగా అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, కలుషిత నీటి కారణంగా చాలామందిలో చిన్న వయసులోనే జుట్టు నెరుస్తోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనబడుతోంది. అలా ఏర్పడిన తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడానికి ఒక ఆయుర్వేద పద్ధతి ఉంది. సాధారణంగా మనం వాడే షాంపూలో కొన్ని హెర్బల్ ప్రొడక్ట్స్ ని కలిపి వాడితే తెల్ల జుట్టు నల్లగా మారుతుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సహజ పద్ధతిలో తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు. దీనికోసం ఒక గిన్నెలో అర లీటరు నీటిని తీసుకుని గ్యాస్ స్టవ్ మీద వేడి చేయాలి.ఈ నీరు కాస్త కాగాక దీంట్లో రెండు టీ స్పూన్ల టీ పొడి, రెండు టీ స్పూన్ల మెంతి గింజలు రెండు టీ స్పూన్ల ఉసిరి పొడి కలిపి ఈ నీరు పావు లీటర్ అయ్యేంతవరకు సన్నని మంట మీద వేడి చేయాలి. తర్వాత ఈ నీటిని చల్లబరిచి ఒక సీసాలో పోసి ఫ్రిడ్జ్ లో భద్రపరచుకోవాలి. ఇక మనం ప్రతిసారి తలస్నానం చేసేటప్పుడు షాంపూ ని నేరుగా తలపై వాడకుండా ఒక గిన్నెలో వేసుకు...